Posted on 2026-04-12 11:41:31
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి కేంద్రంలోని 47 వ వార్డు లో నిరుపేద కుటుంబానికి చెందిన బాలస్తీ ప్రశాంత్ దీపిక ల పెద్ద కూతురు మౌనిక పెళ్లి సందర్భంగా నిరుపేద కుటుంబం అని విషయం తెలుసుకొని స్వయంగా వారి ఇంటికి వెళ్లి పూస్తే మట్టలు అందచేసిన టీపిసిసి రాష్ట్ర జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఈ కార్యక్రమానికి మున్సిపల్ కౌన్సిలర్ లు గడ్డమిది మహేష్,మాజీ కౌన్సిలర్ లు పంపరి లక్ష్మణ్, జూలూరి సుధాకర్, సలీం, చాట్ల వంశీ,జమీల్, చేవెళ్ల రాజు,పిడుగు సాయి బాబు,నర్సోల్ల మహేష్,బల్ల శ్రీనివాస్,రాజశేఖర్,కరుణాకర్,మెహర్ గౌడ్,పండు శ్రీకాంత్,ఆకాష్ తదితరులు పాల్గొనడం జరిగింది.
కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?
Posted On 2026-06-23 21:51:35
Readmore >
గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
Posted On 2026-06-23 21:06:00
Readmore >
వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు
Posted On 2026-06-23 21:04:41
Readmore >
అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు
Posted On 2026-06-23 17:05:00
Readmore >
ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-23 17:03:43
Readmore >