Posted on 2026-04-23 16:50:12
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం బిజెపి నాయకులు తంబళ్ల రవి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించినందున వాగులు,కుంటలు, కాలువలు,చెరువులు కెళ్లి పిల్లలు వెళ్లకుండా తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల జాగ్రత్త వహించగలరని,ఇటీవల కాలంలో చాలా మంది పిల్లలు సరదా కోసం ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోవడం చూస్తున్నాము... కావున పిల్లల పై దృష్టి సారించగలరు
సగర భగీరథ జయంతి ఉత్సవాల కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు సంకుబాపన అనుదీప్
Posted On 2026-04-23 18:39:41
Readmore >
జిల్లా కలెక్టర్ అంకిత్ IAS ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై ఆకస్మిక తనిఖీ
Posted On 2026-04-23 18:36:19
Readmore >
కామారెడ్డి పట్టణంలోని యశోద హాస్పిటల్ ఓపి సెంటర్లో విలేకర్ల సమావేశం
Posted On 2026-04-23 18:22:34
Readmore >
పాఠశాలలకు సెలవులు ఇచ్చిన సందర్భంగా తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్త వహించగలరు
Posted On 2026-04-23 16:50:12
Readmore >