| Daily భారత్
Logo




మదనపల్లెలో టమాట ధర రూ.38కు చేరిక...

News

Posted on 2026-04-24 12:08:57

Share: Share


మదనపల్లెలో టమాట ధర రూ.38కు చేరిక...

డైలీ భారత్, మదనపల్లి: మదనపల్లె మార్కెట్‌లో టమాట ధరలు పెరిగాయి. కిలో టమాటాలు రూ.38 పలికినట్లు మార్కెట్ సెక్రటరీ జగదీశ్ తెలిపారు. డివిజన్ నలుమూలల నుంచి రైతులు సుమారు 230 మెట్రిక్ టన్నుల టమాటాలను మార్కెట్‌కు తీసుకువచ్చారు.

మొదటి రకం 10 కిలోల టమాటాలు రూ.380, రెండవ రకం రూ.350, మూడవ రకం రూ.290 కు అమ్ముడయ్యాయి. ధరలు పెరగడంతో టమాటా రైతులలో ఆనందం వ్యక్తమవుతోంది.

Image 1

మదనపల్లెలో టమాట ధర రూ.38కు చేరిక...

Posted On 2026-04-24 12:08:57

Readmore >
Image 1

పరువు హత్య.. చెల్లెలి చెలికాడిని కొట్టి చంపిన అన్నలు...

Posted On 2026-04-24 12:08:02

Readmore >
Image 1

స్తంభించిన న్యాయవ్యవస్థ...

Posted On 2026-04-24 12:06:23

Readmore >
Image 1

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం

Posted On 2026-04-24 11:24:14

Readmore >
Image 1

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ మృతి

Posted On 2026-04-23 22:57:41

Readmore >
Image 1

అదనపు ఎస్పీ బి. చైతన్య రెడ్డి, IPS ఘన వీడ్కోలు

Posted On 2026-04-23 22:41:19

Readmore >
Image 1

శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

Posted On 2026-04-23 22:39:08

Readmore >
Image 1

నిర్లక్ష్యపు నీడలో నలిగిన మానుకోట

Posted On 2026-04-23 22:03:53

Readmore >
Image 1

నూతన బోరు మోటర్ బిగింపు

Posted On 2026-04-23 18:59:41

Readmore >
Image 1

సగర భగీరథ జయంతి ఉత్సవాల కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకులు సంకుబాపన అనుదీప్

Posted On 2026-04-23 18:39:41

Readmore >