Posted on 2026-04-24 19:11:00
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం సురేష్, సింగ్ పల్సర్ ద్విచక్ర వాహనాన్ని వెంగన్నపాలెంలోని కొత్తగూడెం నుండి ఖమ్మం వెళ్లే ప్రధాన రహదారి పక్కన బండి రామనాథం ఇంటి వద్ద వాహనాన్ని పార్క్ సమయం పల్సర్ వాహనం కనబడలేదు, తన పల్సర్ ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని దొంగలు ఎత్తుకెళ్లారని దొంగల ఆచూకీ కనుగొనవలసిందిగా మాలి సురేష్ ఫిర్యాదు జూలూరుపాడు పోలీస్ స్టేషన్ ఎస్.ఐ బాదావత్ రవి కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేసి, బైక్ దొంగతనం చేసిన మామిడాల నీరజ్, విన్నీ నవీన్ , ఏడుకొండలు మరియు మహమ్మద్ నాసిర్, వాహన తనిఖీలు చేస్తుండగా వెంగన్నపాలెంలోని చంద్రుగొండ క్రాస్ రోడ్డు వద్ద అరెస్టు చేసి,వారి వద్ద నుండి పంచుల సమక్షంలో పల్సర్ ద్విచక్రవాహనాన్ని స్వాధీన పరుచుకొని, ముగ్గురిని రిమాండ్ నిమిత్తం కొత్తగూడెం కోర్టుకు పంపించనైనది. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >