Posted on 2026-04-27 15:55:38
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గోమాత గౌరవ ప్రచారంలో భాగంగా జూలూరుపాడు మర్చిపోవద్దు గుర్తుంచుకోండి అనే నినాదంతో దేశ వ్యాప్తంగా భాగంగా యావత్ భారతదేశంలో మండల తహసిల్దార్ ఆఫీస్ లో గోరక్ష విభాగం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో జూలూరుపాడు తహసిల్దార్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మండలంలో పలు గ్రామాల్లో గోవద నిషేధించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో జూలూరుపాడు బిజెపి మండల అధ్యక్షుడు రమేష్, శ్రీనాథరాజుల శ్రీనివాస రాజు, సాయి, వీరయ్య, నిమ్మటూరి రామారావు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
అంతర్జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >
రెంట్ ఎ బాయ్ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్
Posted On 2026-08-08 14:28:17
Readmore >
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!
Posted On 2026-08-08 04:36:39
Readmore >
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >