Posted on 2026-05-06 21:43:07
ఈ మధ్యకాలంలోనే మూడు ప్రమాదాలు జరగడం బాధాకరం...
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి అని ఆగ్రహం వ్యక్తం చేసిన భద్రాచలం బిఆర్ఎస్ పార్టీ మండల నాయకుడు ఇమంది నాగేశ్వరరావు
వివిధ ప్రాంతాల నుంచి భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తులు మరియు ఇతర ప్రదేశాల నుంచి వచ్చే ప్రజలు బ్రిడ్జి దాటిన తరువాత రోడ్డు మలుపు ప్రమాదాలకు తలుపులా మారింది. ఈ మధ్యకాలంలోనే మూడు రోడ్డు ప్రమాదాలు జరగడం గమనార్హం. అయినను అధికారులు సరైన రోడ్డు భద్రతా సాంకేతాలు ఏర్పర్చకపోవడం బాధాకరం.
సైన్ బోర్డులు మరియు హెచ్చరికలు సంబంధిత విభాగం ఇప్పటికే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం చాలా దురదృష్టకరం.
రోడ్డు భద్రతా సైడ్ రైలింగ్ , సైన్ బోర్డులు, రోడ్డు గీతాలు మరియు రోడ్డు బోర్డర్లలో రేడియం స్టిక్కరింగ్ త్వరితగతిన ఏర్పాటు చేయాలి అని డిమాండ్ చేశారు.
కావున అధికారులు వెంటనే బ్రిడ్జి రోడ్డు మలుపు వద్ద ఈ సాంకేతికపు రోడ్డు భద్రత గుర్తులను ఏర్పాటు చేస్తారని కోరుకుంటున్నాను
ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS
Posted On 2026-06-19 21:55:09
Readmore >
నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం
Posted On 2026-06-19 20:54:23
Readmore >
గాంధారి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-06-19 20:36:40
Readmore >
ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్ రికార్డు డిప్యూటీ ఇన్స్పెక్టర్
Posted On 2026-06-19 20:33:12
Readmore >
రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం
Posted On 2026-06-19 19:17:58
Readmore >
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్
Posted On 2026-06-19 19:11:46
Readmore >
దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-06-19 17:52:08
Readmore >
ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం
Posted On 2026-06-19 16:50:47
Readmore >