Posted on 2026-05-08 16:49:46
గిరిజన పూజారులను ప్రభుత్వం గుర్తించాలి
గిరిజన జాతరలను ఐటిడిఎ పీఓ సందర్శించాలి
గిరిజన ప్రాంతాల్లో దేవాలయాల దగ్గర ప్రభుత్వం తరుపున బోర్లు,వాటర్ ట్యాంకులు,సేడ్లు ఏర్పాటు చేయాలి
డైలీ భారత్, అశ్వరావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం కొత్త నారవారి గూడెంలో గ్రామస్థుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి చిన్న కొర్రాజుల స్వామి జాతర మహోత్సవంలో పాల్గొని స్వామివారి దర్శనం తీసుకునీ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న అశ్వారావుపేట నియోజకవర్గం బీజేపీ నాయకులు తంబళ్ల రవి,వారు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాలలో జరుగుతున్నటువంటి జాతరలకు ఐటిడిఎ మరియు ప్రభుత్వలా నుంచి ఆదరణ కరువైందని,కనీస సౌకర్యాలుకు సహకరించే పరస్థితిలో కూడా అధికారులు లేరు,గిరిజన పూజారులను ప్రభుత్వాలు గుర్తించి తగిన వేతనం ఇవ్వాలి,ప్రభుత్వాలు మారుతున్న గిరిజనుల బ్రతుకులలో మార్పు కనిపించడం లేదు,గిరిజన ప్రాంతాలలో ఉన్న దేవాలయాల దగ్గర బోర్లు,వాటర్ ట్యాంకులు,సేడ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నీ డిమాండ్ చేయడం జరిగినది,ఇ కార్యక్రమంలో తంబళ్ల రవి,దొడ్డ సతీష్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS
Posted On 2026-06-19 21:55:09
Readmore >
నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం
Posted On 2026-06-19 20:54:23
Readmore >
గాంధారి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-06-19 20:36:40
Readmore >
ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్ రికార్డు డిప్యూటీ ఇన్స్పెక్టర్
Posted On 2026-06-19 20:33:12
Readmore >
రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం
Posted On 2026-06-19 19:17:58
Readmore >
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్
Posted On 2026-06-19 19:11:46
Readmore >
దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-06-19 17:52:08
Readmore >
ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం
Posted On 2026-06-19 16:50:47
Readmore >