Posted on 2026-05-09 12:22:25
యార్డ్ కి ధాన్యం వచ్చి నెల కావస్తున్న కొనే దిక్కు లేదు
లారీలు లేవు అనే సాకుతో ఎన్ని రోజులు కాలం గడుపుతారు
ధాన్యం కొనుగోలు వెంటనే మొదలు పెట్టాలి రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదు
డైలీ భారత్, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో మార్కెట్ యార్డ్ లో నిన్న కురిసిన వర్షానికి తడిచిన ధాన్యాన్ని పరిశీలించిన అశ్వారావుపేట నియోజకవర్గం బీజేపీ నాయకులు తంబళ్ల రవి,వారు మాట్లాడుతూ కాంగ్రెస్ కి ఓటు వేసిన పాపని ఇ రోజు రైతులకు దిక్కులేని పరిస్థితి ఏర్పడినది,రైతులు పంట పండించి పంట అమ్ముకోవడానికి నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది,గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఎందుకు ఏడిపిస్తున్నది,ధాన్యం ఎంతకాలం యార్డ్ లలో ఉంచుకుంటారు... తడిచిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలి,తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండ వెంటనే ధాన్యం కొనుగోలు చేపట్టాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు,ఇ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గం నాయకులు తంబళ్ల రవి,దొడ్డా సతీష్,sc మోర్చా మండల అధ్యక్షులు సొరకాయల సీతారాముల, రైతులు పాల్గొన్నారు.
ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS
Posted On 2026-06-19 21:55:09
Readmore >
నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం
Posted On 2026-06-19 20:54:23
Readmore >
గాంధారి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-06-19 20:36:40
Readmore >
ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్ రికార్డు డిప్యూటీ ఇన్స్పెక్టర్
Posted On 2026-06-19 20:33:12
Readmore >
రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం
Posted On 2026-06-19 19:17:58
Readmore >
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్
Posted On 2026-06-19 19:11:46
Readmore >
దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-06-19 17:52:08
Readmore >
ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం
Posted On 2026-06-19 16:50:47
Readmore >