Posted on 2026-05-14 20:16:30
దుగ్గొండి తాహసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు....
పదివేల లంచంతో అధికారులకు చిక్కిన ఆర్ఐ రాంబాబు..
డైలీ భారత్, వరంగల్: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని తాహసిల్దార్ కార్యాలయంలో బుధవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మండలానికి చెందిన మధిర గ్రామానికి చెందిన లొల్లాటి రాజు తండ్రి నర్సయ్య ఇటీవల మరణించారు. వారసత్వపు హక్కుగా రావాల్సిన భూమిని 27 గంటల భూమి బదిలీ కి సంబంధించిన ఫైల్ విషయం పై ఆర్ ఐ ను సంప్రదించగా పదివేల రూపాయల లంచం డిమాండ్ చేసినట్టుగా తెలిపారు. బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించగా మండల కార్యాలయంలోని రెడ్ హ్యాండెడ్ గా దాడి చేసి ఆర్ ఐ రాంబాబు ను పట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అనంతరం కార్యాలయంలో పలుఫైలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >