Posted on 2026-05-30 07:56:46
దేవాలయాల్లో "వీఐపీ సంస్కృతి"పై మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం..
దేవుడి ముందు అందరూ సమానమేనని స్పష్టీకరణ..
దేవుడు ఎవరి కోసమూ వేచి ఉండరు.. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎప్పుడు పడితే.. అప్పుడు వెళ్లడానికి వీల్లేదంటూ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
డైలీ భారత్, చెన్నై: దేవాలయాల్లో నడుస్తున్న "వీఐపీ సంస్కృతి" పై మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేవుడి ముందు భక్తులందరూ సమానమేనని, అక్కడ ప్రత్యేక వర్గాలంటూ ఎవరూ ఉండరని స్పష్టం చేసింది.
“ ఈ సృష్టిలో దేవుడొక్కడే అసలైన వీఐపీ. ఆయన ఎవరి కోసమూ వేచి ఉండరు. ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అని చెప్పుకుంటూ ఎప్పుడు పడితే అప్పుడు ఆలయాల్లోకి వెళ్లడానికి వీల్లేదు” అంటూ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. సామాన్య భక్తులకు ఇబ్బంది కలిగించేలా సాగుతున్న ప్రత్యేక దర్శనాల తీరును న్యాయస్థానం తప్పుబట్టింది.
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >