Posted on 2026-06-01 15:07:57
డైలీ భారత్, గంభీరావుపేట: గంభీరావుపేట నూతన ఎస్సైగా సీహెచ్. శ్రీకాంత్ సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన అనిల్ కుమార్ సిరిసిల్ల సీసీఎస్కు బదిలీ కాగా, ఆయన స్థానంలో సిరిసిల్ల టౌన్ ఎస్సైగా పనిచేస్తున్న శ్రీకాంత్ గంభీరావుపేట ఎస్సైగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నూతన ఎస్సై మాట్లాడుతూ.. మండలంలో శాంతి భద్రతలకు ఎవరైనా భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ప్రజలు ఎక్కడైనా చట్ట వ్యతిరేక పనులకు పాల్పడుతుంటే తమకు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన తెలిపారు.
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >