| Daily భారత్
Logo




ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేయాలి

News

Posted on 2026-07-31 14:28:07

Share: Share


ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేయాలి

ఎంఈఓ కార్యాలయ సిబ్బందికి ఏఐఎస్ఎఫ్ వినతి

విద్యాసంస్థల లో మౌలిక సదుపాయాలు కల్పించాలి

ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోతు  వంశీ

డైలీ భారత్, జూలూరుపాడు:  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు యూనిఫామ్ అందజే చేయాలని చెప్పి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ నాయకులు మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం లో (వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోతు వంశీ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యాసంస్థలు ప్రారంభమై దాదాపు 45 రోజులు గడుస్తున్న ఇప్పటివరకు విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేయకపోవడం ఏంటని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పందించారు. అదేవిధంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా  వైఫల్యం చెందింది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పందించి రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వ విద్యను నిర్మించడం చేస్తూ ఈ రాష్ట్రంలో కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థలకు పెంచి పోషించడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేసిందని చెప్పారు ఆరోపించారు. తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి. తక్షణమే యూనిఫామ్స్ అందజేయాలి ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కౌన్సిల్ సభ్యులు గుగులోతు అనిల్, కుమార్ బానోతు బాలాజీ ,అఖిల్ తదితరులు పాల్గొన్నారు

Image 1

ఢిల్లీలో హైఅలర్ట్‌... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!

Posted On 2026-08-12 07:04:48

Readmore >
Image 1

నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!

Posted On 2026-08-12 06:40:50

Readmore >
Image 1

పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!

Posted On 2026-08-12 05:16:11

Readmore >
Image 1

మృత్యుఘోష... రెండు వేర్వేరు ప్రమాదాలు.. 9 మంది దుర్మరణం!

Posted On 2026-08-11 18:43:27

Readmore >
Image 1

రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్

Posted On 2026-08-11 16:27:51

Readmore >
Image 1

నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు

Posted On 2026-08-11 14:45:05

Readmore >
Image 1

సకాలంలో ప్లాస్మా ఎక్స్చేంజ్ చికిత్సతో కాపాడిన ప్రాణం...

Posted On 2026-08-11 14:22:00

Readmore >
Image 1

గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు

Posted On 2026-08-11 14:15:16

Readmore >
Image 1

జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్

Posted On 2026-08-11 14:09:26

Readmore >
Image 1

బిజెపి ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా భారీ ర్యాలీ

Posted On 2026-08-11 14:02:10

Readmore >