Posted on 2024-02-25 18:00:12
డైలీ భారత్, అమరావతి : ఏపీలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు పర్యటించారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముంగండలో ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ పున:ప్రతిష్ట కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. ముత్యాలమ్మ అమ్మవారి పున: ప్రతిష్టా పన కార్యక్రమంలో పాల్గొ నడం అదృష్టంగా భావిస్తు న్నానని..అమ్మవారి దయ తో తెలుగు రాష్ట్రాలు సుభి క్షంగా ఉండాలని ప్రార్థించా నట్టు కవిత స్పష్టం చేశారు.
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >