Posted on 2024-02-28 13:36:25
దినదిన ప్రవర్దమానం చెందాలి
షాద్ నగర్ మాజీ ఎమ్మేల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో :షాద్ నగర్ ప్రాంతంలో వైద్యరంగంలో దినదిన ప్రవర్ధమానం చెందాలని ఏబీవీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ఆకాంక్షించారు. ఏబీవీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రెండవ బ్లాకును ప్రతాప్ రెడ్డి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఎం.డి డాక్టర్ ఆనంద్, భార్గవి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిని ఆసుపత్రి యాజమాన్యం ఘనంగా సన్మానించింది. ఆసుపత్రిలో వైద్య సేవలలో భాగంగా పేద ప్రజలకు కూడా అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు.
AO మరియు PACS CEO కి రైతుల తరఫున వినతి పత్రం అందజేసిన సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మంగారెడ్డి సర్పంచ్ చంద్ర రెడ్డి
Posted On 2026-04-10 08:06:50
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : భార్య, ఇద్దరు పిల్లల మృతికి కారణమైన నిందుతుడు అరెస్ట్
Posted On 2026-04-10 07:32:15
Readmore >
విద్యార్థులతో కలిసి.. అల్పాహారం తిన్న జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-10 07:25:14
Readmore >
ఘనంగా ప్రపంచ హోమియోపతి దినోత్సవం వేడుకలు, మెడికల్ క్యాంప్ నిర్వహణ
Posted On 2026-04-10 06:36:42
Readmore >