Posted on 2024-07-16 18:31:02
గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న సునీత దేవినీ అరెస్టు చేసిన పోలీసులు
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: హైదరాబాద్ లో డ్రగ్స్ ఓవైపు గంజాయి ఓ వైపు యువత భవిష్యత్ ను చిన్నాభిన్నం చేస్తుంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా డ్రగ్స్, గంజాయి అక్రమ మార్గాల ద్వారా హైదరాబాద్ కు చేరుతోంది.స్కూల్ విద్యార్థులు, కాలేజ్ యువత టార్గెట్ గా డ్రగ్ ఫెడ్లర్లు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. కిరాణ షాపుల్లో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నారు. దీంతో స్కూల్ విద్యార్థులు ఈ చాక్లెట్లు తింటున్నారు.
జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలొలోని లెనిన్నగర్ కిరాణం షాప్ లో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న సునీత దేవి గోస్వామి అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు. 9.5 కిలోల గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. జగద్గిరి గుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం
Posted On 2026-06-18 20:52:31
Readmore >
కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-18 20:47:25
Readmore >
ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి తపస్ నాయకుల వినతిపత్రం
Posted On 2026-06-18 20:43:25
Readmore >
హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-18 18:24:01
Readmore >
నూతనంగా మంజూరైన ప్రీ-ప్రైమరీ విభాగాన్ని ప్రారంభించిన 6 వ వార్డ్ కౌన్సిలర్ నిట్టు గంగాధర్
Posted On 2026-06-18 18:21:32
Readmore >
రెండో పెళ్లి గురించి తెలిసినంత మాత్రాన బంధువులు నేరస్తులు కాలేరు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Posted On 2026-06-18 17:26:43
Readmore >