| Daily భారత్
Logo




దేశంలో కేజీ ఉల్లి సగటు ధర రూ.50

News

Posted on 2023-10-31 08:19:54

Share: Share


దేశంలో కేజీ ఉల్లి సగటు ధర రూ.50

డైలీ భారత్, దిల్లీ: దేశంలో ఉల్లిపాయల అధిక ధరలు కొనసాగుతున్నాయి. రాజధాని దిల్లీలో కేజీ ఉల్లి చిల్లర ధర రూ.78 పలుకుతుండగా, దేశవ్యాప్తంగా సగటు కనిష్ఠ ధర రూ.50.35గా ఉంది.

గరిష్ఠంగా రూ.83 ఉంది. ఈ క్రమంలో విదేశాలకు ఎగుమతి చేసే ఉల్లిపై టన్నుకు కనీస ఎగుమతి ధర 800 డాలర్లను విధించాలని కేంద్రం నిర్ణయించింది. డిసెంబరు 31వరకు ఈ విధానాన్ని అమలు చేయనుంది.

ఎగుమతులను నిరుత్సాహపరిచి దేశీయ మార్కెట్‌లో తగినంత సరుకును అందుబాటులో ఉంచేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు కేంద్ర ఆహారం, వినియోగదారుల వ్యవహారాలశాఖ ఒక ప్రకటనలో తెలిపింది...!

Image 1

150 ట్రాక్టర్ల లోడుల ఇసుక స్వాధీనం

Posted On 2026-06-16 07:15:20

Readmore >
Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >