Posted on 2023-10-31 12:06:02
డైలీ భారత్, సర్థాపూర్:విలేజ్ విసిటింగ్ కార్యక్రమంలో భాగంగా సర్థాపూర్ గ్రామంను సందర్శించి శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్న 17వ పోలీస్ బెటాలియన్ సిబ్బంది.
అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా 17వ పోలీస్ బెటాలియన్ సిబ్బంది సర్థాపూర్ గ్రామంను సందర్శించారు. బెటాలియన్ కమాండెంట్ యస్.శ్రీనివాస రావు గారి ఆదేశాల మేరకు సర్దాపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అమరవీరుల జ్ఞాపకార్థం శ్రమదానం కార్యక్రమం చేపట్టడం జరిగింది.
కమాండెంట్ మాట్లాడుతూ పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ వారి జ్ఞాపకార్థం ఈ యెక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. సమాజ శ్రేయస్సుకు, శాంతి పరిరక్షణకై అసువులు బాసిన అమరవీరులను ఆదర్శంగా తీసుకుని వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కమాండెంట్ సూచించారు. ఇలాంటి మంచి కార్యక్రమంలో భాగం అవ్వడం ఆనందంగా ఉంది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ లు ఏ.జయ ప్రకాశ్ నారాయణ , యమ్. పార్థసారథి రెడ్డి, అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >