Posted on 2023-11-08 13:58:19
డైలీ భరత్, చంద్రంపేట: ఈ రోజు ఉదయం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చంద్రంపేట ని జిల్లా విద్యాధికారి ఆకస్మికంగా తనిఖీ చేసారు.. విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు కచ్చితమయినా ఏర్పాట్లు చేసుకోవాలని, విద్యార్థులకు అల్పాహారం అందించవలసిందిగా మిడ్ డే మీల్స్ నిర్వాహకులకు సూచించారు. 10వ తరగతి ప్రత్యేక తరగతులు మరియు 6నుండి 9 వ తరగతుల ఉన్నతి కార్యక్రమం గురించి ఉపాధ్యాయులతో చర్చించారు. తరగతి గది పర్యవేక్షణలో విద్యార్థుల పఠనం, విషయం ల వారీగా నోట్స్ మరియు నల్లబల్లపై రాతకు సంబంధించిన కృత్యములు ప్రశ్నించి సమాధానములు రాబట్టి సంతృప్తి చెంది విద్యార్థులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపధ్యాయులు VM శ్రీనివాస్, ఉపాధ్యాయులు పద్మ, రవి, శ్రీనివాస్, రమ, హరిత రాణి, త్రివేణి, లతలు పాల్గొన్నారు
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >