Posted on 2023-11-08 18:26:28
మోసపూరిత బీఆరెస్ ప్రభుత్వాన్ని ఓడిద్దాం కాంగ్రెస్ నేత కెకె మహేందర్ రెడ్డి
డైలీ భారత్, సిరిసిల్ల: మోసపూరిత బి ఆర్ ఎస్ ప్రభుత్వాన్ని ఓడించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి అన్నారు సిరిసిల్లలోని
తంగాళ్ళపల్లి మండల అధ్యక్షులు ప్రవీణ్ టోనీ అద్వర్యం లో పలువురు వివిధ పార్టీల నుంచి పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు అనంతరం కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ
దశాబ్ద కాలంగా అనేక హామీలు ఇచ్చి నిరుపేదల సంక్షేమాన్ని మరచి ఏ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయకుండా మోసపూరితంగా వ్యవహరిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికలలో పారదోలాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి నన్ను గెలిపించాలని ఆయన కోరారు కాంగ్రెస్ పార్టీలో మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షురాలు లింగం రాణి తంగాళ్ళపల్లి రెడ్డి సంఘం మాజీ అధ్యక్షులు గంగ రాజీ రెడ్డి, నేరెళ్ల బిఎస్పి అధ్యక్షులు ఆనంద్ ఆధ్వర్యంలో పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేకే మహేందర్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు జలగం ప్రవీణ్,భూపతి,సుద్దాల శ్రీనివాస్,లక్ష్మీరాజం,శ్రీకాంత్. మునిగ రాజు. భారత్.పరశురాములు.హారిక,సరిత,భాగ్య, శంకర్,లక్ష్మణ్,,
యూత్ కాంగ్రెస్ సభ్యులు పాల్గొన్నారు
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >