| Daily భారత్
Logo




స్మశానవాటిక కు కరెంటు కరువు

News

Posted on 2023-11-09 10:55:49

Share: Share


స్మశానవాటిక కు కరెంటు కరువు

డైలీ భారత్, సిరిసిల్ల: సిరిసిల్ల మున్సిపల్ వారు నిర్వహిస్తున్న నెహ్రు నగర్ స్మశాన వాటికకు నాలుగు రోజుల నుండి సెస్ అధికారులు కరెంటు తీసివేసినారు. దహన సంస్కారాలకు 7,500 రూపాయలు చెల్లిస్తున్న కూడా కరెంటు బిల్లు మున్సిపల్ అధికారులు చెల్లించకపోవడం ఏమిటి అని సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి అధ్యక్షుడు బియ్యంకార్ శ్రీనివాస్ ప్రశ్నిస్తున్నాడు. ముఖ్యంగా ఎంతో బాకీలు ఉన్న వారిని అధికారులు వదిలేసి ఈ స్మశాన వాటిక విద్యుత్ తొలగించడం ఏమిటి రాత్రి వేళలో మహిళలు పిల్లలు సంప్రదాయ ప్రకారంగా దహన సంస్కారాలు స్నానం చేసేందుకు కూడా అవకాశం లేదు. నిర్వహించే సంప్రదాయలు నిర్వహించలేకపోతున్నారు. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కరెంటు సరఫరా చేయకపోవడం బాధాకరమైన విషయం ముఖ్యంగా ఇది ఎన్నికల సమయం మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం అని తెలిసినా కూడా సెస్ మునిసిపల్అధికారులు, చైర్ పర్సన్ ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారు అర్థం కావడం లేదు వెంటనే నెహ్రూ నగర్ స్మశాన వాటికను పునరుద్దీకరించాలని కోరుతున్నాను.

ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి అధ్యక్షులు బియ్యంకార్ శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు మల్లాజి, ప్రధాన కార్యదర్శి వేముల సత్యనారాయణ, సహాయ కార్యదర్శి కుసుమ గణేష్, కోశాధికారి చిప్ప దేవదాస్, కార్యవర్గ సభ్యుడు దొంతుల ప్రతాప్ పాల్గొన్నారు.

Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >