Posted on 2024-09-12 17:17:10
మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సిములు ఆధ్వర్యంలో అందజేత
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: జానంపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామి కళ్యాణ రధం, ప్రధాన ద్వారాల కోసం స్థానిక భక్తుడు ఆకుల వెంకటేశం రూ. 5,11,000 (ఐదు లక్షల పదుకొండు వేల రూపాయలు) విరాళం సమర్పించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు సమక్షంలో భక్తుడు ఆకుల వెంకటేశం తన విరాళాన్ని వితరణ చేశారు. స్వామి రథంతోపాటు ప్రధాన ద్వారాల నిమిత్తం ఆకుల వెంకటేశాం ముందుకు రావడం పట్ల మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సిములు ప్రత్యేకంగా అభినందించి సన్మానించారు. మాజీ ఎమ్మెల్యే బక్కని గంగవతి కర్ణాటక నుండి వచ్చిన శిల్పులకు దాత ద్వారా వాటిని అందజేశారు.
ఇందులో మున్సిపల్ కో అప్షన్ సభ్యులు ఒగ్గు కిషోర్, సూరి శెట్టి నర్సిములు, కౌన్సిలర్ బచ్చలి నర్సిములు, సూరిశెట్టి నర్సిములు, సాయి ఇశ్వర్ రెడ్డి,భూపాల్,వినోద్ శ్రీనివాస చార్యులు, తేజ తదితరులు పాల్గొన్నారు..
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >
హాష్ ఆయిల్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >