Posted on 2024-09-15 22:11:01
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాబాద్ మండల కేంద్రంలో ప్రభుత్వ ఎస్సీ హాస్టల్లో విద్యార్దుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణేష్ మండపం వద్ద నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆదివారం సాయంత్రం గణేష్ మండపం వద్ద జరిగిన లడ్డూ ల ప్రసాదం వేలం పాట పోటాపోటీగా సాగింది మొదటి లడ్డూను షాబాద్ మండల కేంద్రానికి చెందిన గానీ పికెపి సిండికేట్ సభ్యులు శ్రీధర్, సత్యనారాయణ,చిన్నయ్య ,కార్తీక్ ,శ్రీకాంత్ ,సాయిచంద్ ,శివ రూ. 12వేల ఒక వందకు దక్కించుకున్నారు. రెండో లడ్డును మంగలి రవికుమార్
3,100 వేలం పాటలో దక్కించుకున్నారు. లడ్డును దక్కించుకున్న వారిని యూత్ సభ్యులు సన్మానించి ,లడ్డు ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్దులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..
Posted On 2026-04-25 17:10:44
Readmore >
నూతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-04-25 08:24:31
Readmore >
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >
బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి
Posted On 2026-04-24 22:18:33
Readmore >
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >