Posted on 2024-09-16 11:40:32
డైలీ భారత్, హైదరాబాద్: చికెన్ బిర్యానీలో కోడి ఈకలు వచ్చిన ఘటన తెలంగాణలోని హైదరాబాద్లో చోటుచేసుకుంది. వనస్థలిపురంలోని సచివాలయం నగర్లో బిర్యాని తినడానికి మేఘన అనే యువతి అతిథి బిర్యాని సెంటర్ కు వెళ్లింది. అయితే చికెన్ బిర్యాని తింటుండగా లెగ్ పీస్లో కోడి ఈకలు రావడంతో ఆమె సిబ్బందిని ప్రశ్నించింది. యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో.. మేఘన ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..
Posted On 2026-04-25 17:10:44
Readmore >
నూతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-04-25 08:24:31
Readmore >
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >
బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి
Posted On 2026-04-24 22:18:33
Readmore >