| Daily భారత్
Logo




ప్రభుత్వ అధికారుల పనితీరు సక్రమంగా ఉండాలి : జడ్పీ సీఈవో నర్మదా

News

Posted on 2024-09-20 21:35:01

Share: Share


ప్రభుత్వ అధికారుల పనితీరు సక్రమంగా ఉండాలి : జడ్పీ సీఈవో నర్మదా

డైలీ భారత్, నర్సింహులపేట: శుక్రవారం మండలంలోని ఎస్సీ హాస్టల్, జెడ్ పి ఎస్ ఎస్ ప్రాథమిక పాఠశాల  మరియు ఎంపీడీవో కార్యాలయాల్లో  ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ప్రభుత్వ అధికారుల పనితీరు ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలని ఆమె అన్నారు. ఏ ప్రభుత్వ  అధికారి అయిన సక్రమంగా విధులు నిర్వహించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో తాసిల్దార్ సిహెచ్ నాగరాజు, ఎంపీడీవో మాధవి, ఎం పి ఓ కిన్నెర యాకయ్య,గ్రామ కార్యదర్శి కే వెంకటేశ్వర్లు, ఎస్సి హాస్టల్ వార్డెన్ ఎలేందర్, సిబ్బందితదితరులు పాల్గొన్నారు.

Image 1

సోదరి అస్థిపంజరంతో బ్యాంకుకు వెళ్లిన గిరిజనుడు

Posted On 2026-04-28 23:09:39

Readmore >
Image 1

కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి

Posted On 2026-04-28 22:51:46

Readmore >
Image 1

విలువలు కూలిపోతున్న నాలుగవ స్తంభం...?

Posted On 2026-04-28 22:47:26

Readmore >
Image 1

మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ

Posted On 2026-04-28 22:34:17

Readmore >
Image 1

నాలుగో స్థంభానికీ తప్పని అవమానాలు..

Posted On 2026-04-28 22:32:22

Readmore >
Image 1

తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్

Posted On 2026-04-28 19:43:12

Readmore >
Image 1

జిల్లా పంచాయతీ అధికారి పై ప్రజావాణిలో ఫిర్యాదు

Posted On 2026-04-28 10:12:26

Readmore >
Image 1

హత్య కేసులో మహిళకు జీవిత ఖైదు శిక్ష

Posted On 2026-04-28 09:48:57

Readmore >
Image 1

బైక్ తాళం కోసం స్నేహితుడి హత్య!

Posted On 2026-04-28 07:58:08

Readmore >
Image 1

అడుగులు ఆగకూడదు...మంజుల పత్తిపాటి

Posted On 2026-04-28 07:33:42

Readmore >