Posted on 2024-09-22 11:32:50
డైలీ భారత్, ఆంధ్ర ప్రదేశ్:తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఘటనకు ప్రాయశ్చితంగా ఆదివారం నుంచి 11 రోజుల పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీక్ష చేపట్టనున్నారు. గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వేంకటేశ్వర స్వామిలో పవన్ దీక్ష తీసుకోనున్నారు. దైనందిన విధుల్లో పాల్గొంటూనే దీక్ష అనంతరం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు.
గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు సకాలంలో రక్తం అందజేత
Posted On 2026-04-29 19:01:13
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : హత్య కేసులో నలుగురు నిందుతులకు యావజ్జీవ కారాగార (జీవిత ఖైదు) శిక్ష
Posted On 2026-04-29 18:50:39
Readmore >
మంత్రి సీతక్కని కలిసిన కామారెడ్డి జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు గంప ప్రసాద్
Posted On 2026-04-29 18:39:55
Readmore >
పదవ తరగతి ఫలితాల్లో పాపకొల్లు జడ్పీహెచ్ఎస్ మండల టాపర్ కే పూజిత 565
Posted On 2026-04-29 18:37:39
Readmore >
ఆస్తి కోసం కన్నవారిపై కక్ష... సొంత ఇంటికే నిప్పు పెట్టిన కుమార్తె!..
Posted On 2026-04-29 17:26:42
Readmore >
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >