Posted on 2024-09-23 13:46:33
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల జిల్లా:సిరిసిల్ల టౌన్: దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహిస్తున్న స్వచ్ఛత హి సేవలో భాగంగా సిరిసిల్ల పురపాలక సంఘం ఆధ్వర్యంలో (మాస్ క్లీనింగ్) శ్రమదానం కార్యక్రమం సిరిసిల్ల తంగలపల్లి బ్రిడ్జి వద్ద ఇటీవల నిమర్జనం నిర్వహించిన ప్రాంతంలో చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛత హి సేవ కార్యక్రమాన్ని సిరిసిల్ల పురపాలక సంఘం ద్వారా వీటిలో పొందుపరిచిన అన్ని రకాల కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అని దాంట్లో భాగంగా నే నిమర్జనం పూర్తి అయిన ప్రాంతం లో పూర్తి స్థాయిలో క్లీనింగ్ చేయుటకు ఈ ప్రాంతంలో శ్రమదానం కార్యక్రమం చేపట్టడం తో పాటు మా సిబ్బందితో స్వచ్ఛత ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది అని ఇంతటితో కాకుండా అక్టోబర్ 2వరకు మరికొన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అని పట్టణ ప్రజలు కూడా మాకు సహకారం అందించవలసిందిగా ఈ సందర్భంగా కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కమిషనర్ తో, శానిటరీ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, అంజగౌడ్ మున్సిపల్ సిబ్బంది,మెప్నా రిసోర్స్ పర్సన్స్ ,మెప్మా సిబ్బంది మరియు వార్డ్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు సకాలంలో రక్తం అందజేత
Posted On 2026-04-29 19:01:13
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : హత్య కేసులో నలుగురు నిందుతులకు యావజ్జీవ కారాగార (జీవిత ఖైదు) శిక్ష
Posted On 2026-04-29 18:50:39
Readmore >
మంత్రి సీతక్కని కలిసిన కామారెడ్డి జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు గంప ప్రసాద్
Posted On 2026-04-29 18:39:55
Readmore >
పదవ తరగతి ఫలితాల్లో పాపకొల్లు జడ్పీహెచ్ఎస్ మండల టాపర్ కే పూజిత 565
Posted On 2026-04-29 18:37:39
Readmore >
ఆస్తి కోసం కన్నవారిపై కక్ష... సొంత ఇంటికే నిప్పు పెట్టిన కుమార్తె!..
Posted On 2026-04-29 17:26:42
Readmore >
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >