Posted on 2025-04-23 11:44:45
తమ పిల్లల్ని చేర్పిస్తున్న సమైక్య సంఘాల అధ్యక్షురాలు జ్యోతి
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: నేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల దమ్మన్నపెట ఉపాధ్యాయులచే ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని దమన్నపేట గ్రామంలో నిర్వహించడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలిపారు ఈ సందర్భంగా గ్రామంలో అర్హత కలిగిన విద్యార్థుల వద్ద కు వెళ్లి వారి పేర్లను నమోదు చేయడం జరిగిందని తెలిపారు విద్యార్థుల తల్లిదండ్రుల నుండి మంచి స్పందన లభించిందని తెలిపారు తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలోనే మా పిల్లలను చేర్పించి ఆర్థిక భారాన్ని తగ్గించుకుంటామని వారి అభిప్రాయాన్ని తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు చింతపల్లి వెంకటేశ్వర్రావు సమైక్య సంఘాల అధ్యక్షురాలు జ్యోతి సీనియర్ ఉపాధ్యాయులు బోయన్నగారి నారాయణ తాడూరి సంపత్ కుమార్ మారేపల్లి రాజు గుడి కాడి కొమురయ్య శనిగరం నారాయణ అజ్మీర కవిత జడల విజయశ్రీ మరియు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి శైలజ తదితరులు పాల్గొన్నారు
ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS
Posted On 2026-06-19 21:55:09
Readmore >
నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం
Posted On 2026-06-19 20:54:23
Readmore >
గాంధారి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-06-19 20:36:40
Readmore >
ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్ రికార్డు డిప్యూటీ ఇన్స్పెక్టర్
Posted On 2026-06-19 20:33:12
Readmore >
రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం
Posted On 2026-06-19 19:17:58
Readmore >
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్
Posted On 2026-06-19 19:11:46
Readmore >
దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-06-19 17:52:08
Readmore >