Posted on 2025-05-04 10:56:53
జూలూరుపాడు మండలం బేతాళ పాడు ఇందిరమ్మ ఇల్లు అర్హుల జాబితాలో చేర్చాలని వాటర్ ట్యాంక్ ఎక్కి నా ఏడుగురు వ్యక్తులపై కేసు నమోదు
చేసిన జూలూరుపాడు ఎస్సై బాధావత్ రవి
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రికొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అర్హుల జాబితాలో తమ పేర్లు లేవని వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరింపులకు పాల్పడిన బేతాలపాడు పంచాయతీకి చెందిన ఏడుగురు వ్యక్తులపై కేసు నమోదు అయినా ఘటన జూలూరుపాడు మండలంలో జరిగినది వివరాల్లోకి వెళితే చౌడం వెంకటేశ్వర్లు, బానోతు కళ్యాణ్, బానోతు కవిత, ధారావత నాగమణి, బానోతు బిందు, బానోతు సునీత ,ధారావత్ బాబులు రేగళ్ల తండా నందు ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి తక్షణమే తమ పేర్లు ఇందిరమ్మ ఇళ్ల అర్హుల జాబితాలో చేర్చాలని, లేని యెడల వాటర్ ట్యాంక్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించినారని, పంచాయతీ సెక్రటరీ అధికారుల దృష్టికి తీసుకెళ్తాము కిందికి దిగమని బ్రతిమిలాడినను ట్యాంకు పైనుండి కిందికి దిగకుండా విధులకు ఆటంకం కలిగించారని, సదరు వ్యక్తులపై చర్య కొరకు బేతలపాడు పంచాయతీ సెక్రెటరీ షేక్ ఇస్మాయిల్ ఫిర్యాదు ఇవ్వగా జూలూరుపాడు ఎస్.ఐ బాదావత్ రవి కేసు నమోదు చేయనైనది.
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >