Posted on 2025-05-04 11:01:07
మండల పరిషత్ కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేసిన జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ ఇంద్రసేనారెడ్డి
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, జూలూరుపాడు మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు జూలూరుపాడు సి.ఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్సై బాదావత్ రవి, ఎమ్మార్వో స్వాతి బిందు జూలూరుపాడు, ఎంపీడీవో, ఎం పి ఓ, వెటర్నరీ డాక్టర్స్ , మరియు మండల ఇతర అధికారులతో సమావేశమై,పశువుల అక్రమ రవాణాను అరికట్టడానికి తీసుకోవలసిన చర్యల గురించి, గ్రామాల్లో విధులు నిర్వహించే పంచాయతీ సెక్రెటరీలు రైతులు పశువుల అమ్మకాలు,కొనుగోలు చేసేటప్పుడు చేయవలసిన విధుల గురించి తెలియజేసినారు. పశువుల అక్రమ రవాణా వ్యాపారం చేసే వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, పోలీసులు వాహన తనిఖీలు చేసేటప్పుడు ఎవరైనా వ్యక్తులు వాహనాలలో పశువుల రవాణా చేస్తూ కనబడినచో,వాటి అనుమతుల గురించి, సంబంధిత పత్రాలను పరిశీలించాలని,ఈ సందర్భంగా తెలియజేసినారు. ఎవరికైనా ఇట్టి అక్రమ వ్యాపారం గురించి సమాచారం ఉన్నయెడల తమ దృష్టికి తీసుకురావాలని ఈసందర్భంగాతెలియజేసినారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులుపోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >