Posted on 2025-05-16 14:47:53
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో వివిధ గ్రామాల్లో అన్నారుపాడు వీరభద్రపురం .నరసాపురం . గుండ్ల రాంపురం. వినోబా నగర్. గ్రామాలలో అఖిలభారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో గ్రామస్థాయి జనరల్ బాడీ లు జరిగాయి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పార్టీ కొత్తగూడెం డివిజన్ కార్యదర్శి జాటోతు కృష్ణ అఖిలభారత ఐక్య రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి లు మాట్లాడు తు.
జిల్లాలోని ఎన్నో రైతాంగ సమస్యలు పరిష్కారం కొరకు రాజీలేని పోరాటాలు నిర్వహించింది కల్తీ విత్తనాలు ఎరువులు నివారించాలని మార్కెట్ సౌకర్యాలు కల్పించాలని రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని పార్లమెంటులో చట్టం చేయాలని కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్తు సవరణ బిల్లును రద్దు చేయాలని కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని అనేక సమస్యలపై పోరాటాలు చేసి రైతుల పక్షాన నిలబడుతుందని వారు అన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అఖిలభారత ఐక్య రైతు సంఘం మహాసభలు దమ్మపేట మండలం.దమ్మ పేటలో 24 25 తారీకులలో జరగబోతున్నాయని ఈ మహాసభలను విజయవంతం చేయాలని రైతాంగ వర్గానికి వారు పిలుపునిచ్చారు
జిల్లాలో గిరిజన గిరిజన ఇతర పేదలు పోడుకొట్టుకొని సాగు చేసుకుంటున్న భూములకు హక్కు పత్రాలు కల్పించి ఆ భూములకు విద్యుత్తు సాగునీరు తదితర సౌకర్యాలు కల్పించాలని వారు ప్రభుత్వానికి సంఘం ద్వారా డిమాండ్ చేశారు.
జిల్లాలో కేంద్రంలో ఏర్పడిన కిసాన్ మోర్చా ఎస్ కే యం పిలుపులు అమలుకై ఐక్య రైతు సంఘం పాల్గొని నిరసన వ్యక్తం చేస్తుందని అన్ని వామపక్ష రైతు సంఘాలకు సమన్వయం చేస్తుందని వారు తెలియజేశారు రాబోయే రోజుల్లో రైతుల ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై సమరశీల పోరాటాలకు సన్నద్ధం కాబోతుందని వారు తెలియజేశారు గ్రామాలలో విస్తృతంగా కరపత్రాలు ద్వారా ప్రచార కార్యక్రమం నిర్వహించారని వారు అన్నారు .
ఈ కార్యక్రమాలలో ఐక్య రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు లింగాల .వీరభద్రం తోటకూరి .నరేష్ మండల నాయకులు పైదా.వెంకటేశ్వర్లు తెల్లం కృష్ణయ్య గుగులోతు బాలకోటి. లింగ పి .బాబురావు లక్ష్మణ్ .బాలు .రాజు. జవహర్లాల్ వీరు. ధన్వంతరావు .కోటియా . తాటి.నరసింహారావు తదితరులు పాల్గొన్నారు
సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు
Posted On 2026-08-12 10:06:43
Readmore >
ఢిల్లీలో హైఅలర్ట్... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!
Posted On 2026-08-12 07:04:48
Readmore >
నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్ఐఆర్ల పర్వం.. 105 మందిపై నిఘా!
Posted On 2026-08-12 06:40:50
Readmore >
పాన్ మసాలా ప్యాకింగ్పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
Posted On 2026-08-12 05:16:11
Readmore >
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >
నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు
Posted On 2026-08-11 14:45:05
Readmore >
గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు
Posted On 2026-08-11 14:15:16
Readmore >
జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్
Posted On 2026-08-11 14:09:26
Readmore >