Posted on 2025-05-25 11:35:51
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణ వెంకంపేట్ కు చెందిన నిరుపేద చేనేత కుటుంబానికి చెందిన సర్వ శారద ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా
ఈ రోజు స్థానిక మాజీ కౌన్సిలర్ కల్లూరి రాజు వారి కుమారుడు సర్వ శంకర్ ని, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ తన వంతు సహాయంగా 50 కిలోల బియ్యం అందజేశారు
ఈ కార్యక్రమంలో గడ్డం వెంకటేష్,ఎర్రం(బస్సు) మల్లయ్య, కోడూరి మల్లేశం, కాశెట్టి రాము మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
కేదార్నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!
Posted On 2026-06-15 13:22:45
Readmore >
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >