Posted on 2025-06-01 21:16:45
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఎన్నికైన నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవిని శంషాబాద్ విమానాశ్రయంలో షాద్నగర్ ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ తో కలిసి స్వాగతం పలికిన మైనార్టీ సేల్ రాష్ట్ర నాయకులు మహ్మద్ ఇబ్రహీం,ఈ కార్యక్రమంలో బాబర్ అలీ ఖాన్ కృష్ణారెడ్డి , చెందితిరుపతి రెడ్డి,రఘు నాయక్, జంగయ్య,నరేష్ తదితరులు పాల్గొన్నారు.
కేదార్నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!
Posted On 2026-06-15 13:22:45
Readmore >
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >