Posted on 2025-06-09 19:25:51
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల ప్రఖండ కేంద్రం లోని చిన్న ఇంద్రకీలాద్రి ఆలయం ఆవరణలో విశ్వహిందూ పరిషత్ చర్ల ప్రఖండ సమావేశం ప్రఖండ కార్యదర్శి కిషోర్ కుమార్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది, ఈ సమావేశంలో ముఖ్య అథిదిగా పాల్గొన్న విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర మందిర అర్చక పురోహిత్ సహ ప్రముఖ్ వోరుగంటి సురేష్ కుమార్ గారు మాట్లాడుతూ చర్ల లో ప్రతినెలా విశ్వహిందూ పరిషత్ సమావేశం నిర్వహించేలా చూడాలనీ, హిందూ ధర్మ రక్షణ పట్ల ఆసక్తి ఉన్న వారు పెద్ద సంఖ్యలో విశ్వహిందూ పరిషత్ లో చేరి హిందూ ధర్మ రక్షణలో భాగస్వాములు కావాలని అన్నారు, అనంతరం ప్రఖండ కార్యదర్శి కిషోర్ కుమార్ సూచనలతో జిల్లా కార్యదర్శి గంగాధరి సీత ప్రఖండ కమిటీలో నూతన బాధ్యతలు ప్రకటించడం జరిగింది, ఈ సమావేశంలో ఖమ్మం విభాగ్ సంఘటన కార్యదర్శి గడిదేశి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
విశ్వహిందూ పరిషత్ చర్ల ప్రఖండ నూతన కమిటీ
అధ్యక్షులు మామిడి శ్యామ్ కుమార్ ,ఉపాధ్యక్షులు ఇరసవడ్ల రాము ,ఉపాధ్యక్షులుమీసాల శ్రీను , కార్యదర్శి శివరాజు కృష్ణ కిషోర్ కుమార్ , సహ కార్యదర్శి అలవాల మురళీ ,సహ కార్యదర్శి చెరుకూరి శ్రీధర్ , బజరంగ్దళ్ సంయోజక్ ఇన్నమూరి సృజన్ కుమార్ ,బజరంగ్దళ్ సహ సంయోజక్ గాదంశెట్టి ప్రదీప్ , మాతృశక్తి సంయోజిక పాసికంటి శ్రీదేవి , మందిర అర్చక పురోహిత్ ప్రముఖ్ యలమందల భాను ప్రకాష్ , సత్సంగ ప్రముఖ్: యలమందల వీర వెంకట శాంతి కిరణ్ న్యాయ సలహ ప్రముఖ్ పరిటాల సంతోష్ , ప్రచార(మీడియా) ప్రముఖ్:బొబ్బిలిపాటి కిరణ్ ప్రచార(మీడియా) సహ ప్రముఖ్ మద్ది లక్ష్మి నరసింహ రెడ్డి తదితర కార్యకర్తలను చర్ల ప్రఖండ నూతన కార్యవర్గ సభ్యులుగా ప్రకటించడం జరిగింది.
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >
కేదార్నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!
Posted On 2026-06-15 13:22:45
Readmore >