Posted on 2025-06-12 18:33:33
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాష్ట్ర విద్యా శాఖ చే జూన్ 11వ తేదీన వెలువడిన ఉత్తర్వుల ద్వారా కొన్ని జిల్లాలకు ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణకు అధికారిక అనుమతి ఇవ్వబడింది. మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎన్నో సంవత్సరాలుగా చాలా పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణ జరుగుతున్నప్పటికీ మన జిల్లాకు కనీసం ఒక పాఠశాలకు కూడా అనుమతి ఇవ్వకపోడం కడు శోచనీయం.
మన జిల్లాలో ఇప్పటికే ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహిస్తూ ప్రాథమిక పాఠశాల బలోపేతం కొరకు మరియు విద్యార్థుల సంఖ్య పెంచుటకు ఉపాధ్యాయులు శాయశక్తులా కృషి చేస్తున్నారు. మన జిల్లాలోని అన్ని పాఠశాలలకు అధికారిక అనుమతి కొరకు రాష్ట్ర విద్యా శాఖ కు DEO ద్వారా ప్రతిపాదనలు పంపి అనుమతి కై కృషి చేయవలసిందిగా DEO కి “తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (TSUTF)” రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ పక్షాన ప్రాతినిథ్యం చేయడం జరిగింది.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >