Posted on 2025-06-15 17:22:57
డైలీ భారత్, న్యూఢిల్లీ:రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ ఈ నెలాఖరులో చైనాలోని చింగ్డావోలో నిర్వహించనున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) రక్షణ మంత్రుల సమావేశానికి హాజరవ్వనున్నారు. గల్వాన్ ఘటన (2020) తర్వాత చైనాను పర్యటిస్తున్న తొలి భారతీయ కేంద్ర మంత్రి ఆయనే కావడం విశేషం. గత ఏడాది అక్టోబర్లో లడఖ్ ఎల్ఏసీ వద్ద సైనికులు వెనక్కి తీసుకునే ఒప్పందం జరిగిన తర్వాత ఇరు దేశాల మధ్య ఇది తొలి మంత్రిత్వ స్థాయి సమావేశం కావడం విశేషం.
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >
హాష్ ఆయిల్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >
నాయకపోడు కులస్థులకు ప్రత్యేక సీరియల్ నెంబర్ కేటాయించాలనీ డిమాండ్
Posted On 2026-04-20 18:40:20
Readmore >