Posted on 2025-06-24 21:01:10
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం చండ్రుగొండ రోడ్డు చర్చి కాంప్లెక్స్ సీసీ కెమెరాలు. సోలార్ ఫెన్సింగ్ వాటర్ ప్యూరిఫై లు ప్రజలకు అందుబాటులోకి తెచ్చినందుకుషేక్ కాసిం ను అభినందించిన ఎమ్మెల్యే
సందర్భంగా షాప్ యజమాని షేక్ ఖాసిం ఎమ్మెల్యే రాందాస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాలు . సోలార్ ఫెన్సింగ్ వాటర్ ప్యూరిఫై ర్ వస్తువులను ప్రజలకు అందుబాటులో తెచ్చినందుకు అభినందించారు ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్తులను కాపాడుకోవాలంటే సీసీ కెమెరా పాత్ర ఎంతగానో ఉందని అదేవిధంగా జంతువుల నుంచి కాపాడుకోవడానికి ప్రజలు సోలార్ ఫెన్సింగ్ పై ఆధార పడాల్సి వస్తుందని అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి నీరు యొక్క ప్రాముఖ్యత చాలా ఉందని అందుకోసం సురక్షితమైన వాటర్ కోసం ప్యూరిఫైయర్ ను వాడాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మంగీలాల్ నాయక్ లీల వెంకటరెడ్డి మాజీ ఎంపీటీసీ దుద్దుకూరు మధుసూదన్ రావు, రోకటిసురేష్, రామిశెట్టి రాంబాబు, తాళ్లూరి అచ్చయ్య, బేతాళపాడు మాజీ సర్పంచ్ రాందాస్ పొన్నెకంటి సతీష్ కంచర్ల హరీష్ దుద్దుకూరు సుమంత్ తదితరులు పాల్గొన్నారు
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >
జంగంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:48:36
Readmore >
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా ఆసుపత్రిలో ‘డి-అడిక్షన్’ సేవలు - ప్రారంభించిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-11 19:47:25
Readmore >
శ్రీనిధి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ మరియు మంజీరా డిగ్రీ అండ్ పీజీ కాలేజీ వార్షికోత్సవం
Posted On 2026-04-11 19:43:57
Readmore >
ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ నాయుకులు తంబళ్ల రవి
Posted On 2026-04-11 17:12:24
Readmore >