Posted on 2025-06-26 21:42:13
మూడు సెల్ ఫోన్స్, 30,000/- రూపాయలు స్వాధీనం.
వివరలు వెల్లడించిన సిరిసిల్ల రూరల్ సి.ఐ మొగిలి.
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన JCB ఓనర్లకు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి వేములవాడలో గల అగ్రహారంలో కొత్తగా వెంచర్ వేస్తున్నారని అందులో చెట్లను చదును చేయడానికి జెసిబి కావాలని అందుకాను ముందస్తుగా ఎంట్రీ ఫీజు కోసం 9000 రూపాయలు ఇవ్వవలసి ఉంటుందని మాయమాటలు చెప్పి నమ్మించి డబ్బులు స్కానర్ ద్వారా పంపించుకున్నారని, తరువాత అట్టి వ్యక్తులు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదని తెలిపి తము మోసపోయానని గ్రహించి తంగాళ్ళపల్లి మండలం గండిలచ్చక్కపేట గ్రామానికి చెందిన మాల్యల శ్రీనివాస్ అనే వ్యక్తి పిర్యాదు మేరకు తంగళ్ళపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఆట్టి నేరస్తులను చాకచక్యంగా వ్యవహరించి పట్టుకుని విచారించగా వీరితో పాటుగా ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామంలో ఇద్దరిని,ఎల్లారెడ్డిపేట మండలంలోని అగ్రహారం గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని ఇదేవిధంగా మోసం చేసి వారి వద్ద నుండి డబ్బులు తీసుకున్నామని వారు నేరం ఒప్పుకున్నారు.ఇద్దరు నింధితులను అరెస్ట్ చేసి వీరి వద్ద నుండి మూడు సెల్ ఫోన్లు మరియు 30,000/- రూపాయలు స్వాధీనం చేసుకోని ఈరోజు వారిని కోర్టుకు రిమాండ్ కు తరలించడం జరిగిందని సీఐ తెలిపారు
నిందుతుల వివరాలు.
1) గోల్కొండ చందు కుమార్ S/o రామచంద్రం, వయసు 28 సంవత్సరంలు, కులం మాదిగ, గ్రామం & మండలం. బాలాపూర్, జిల్లా రంగారెడ్డి.
2) చింతపట్టి పవన్ కుమార్ S/o రవీందర్, వయసు 25 సం..లు, కులం SC మాదిగ, గ్రామం & మండలం బాలాపూర్ జిల్లా రంగారెడ్డి.
కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
Posted On 2026-06-14 08:30:06
Readmore >
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >