| Daily భారత్
Logo




తల్లి ప్రాణం విలవిల.. స్కూలుకు తీసుకెళ్తుండగా కొడుకు మృతి

News

Posted on 2025-06-27 06:58:12

Share: Share


తల్లి ప్రాణం విలవిల.. స్కూలుకు తీసుకెళ్తుండగా కొడుకు మృతి

డైలీ భారత్, హైదరాబాద్: తల్లి కళ్లెదుటే కుమారుడు కన్నుమూసిన విషాద ఘటన హైదరాబాద్లో జరిగింది. 1వ తరగతి చదువుతున్న కొడుకును తీసుకొని తల్లి స్కూటీపై స్కూలుకు బయల్దేరింది. దుండిగల్ PS పరిధిలోని మల్లంపేట్ పల్లవి స్కూల్ ముందు స్కూటీ అదుపుతప్పింది. ఇద్దరూ కిందపడగా బాలుడి తలపైనుంచి టిప్పర్ వెళ్లడంతో అక్కడికక్కడే చనిపోయాడు. అప్పటి వరకు నవ్వుతూ ఉన్న కొడుకు తల ఛిద్రం అవడాన్ని చూసిన తల్లి తట్టుకోలేక విలవిల్లాడింది.

Image 1

కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్

Posted On 2026-04-09 15:19:40

Readmore >
Image 1

చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు

Posted On 2026-04-09 14:11:13

Readmore >
Image 1

ఘనంగా పి ఆర్ టి యు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-04-09 12:29:36

Readmore >
Image 1

కామారెడ్డి వైద్యుడికి రాష్ట్ర స్థాయి గౌరవం

Posted On 2026-04-09 12:28:28

Readmore >
Image 1

గంటల వ్యవధిలోనే మిస్సింగ్ బాలిక ఆచూకీ లభ్యం

Posted On 2026-04-09 12:04:35

Readmore >
Image 1

ఈవీఎం గోదాం ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-04-09 11:56:29

Readmore >
Image 1

యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి

Posted On 2026-04-09 06:18:50

Readmore >
Image 1

సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన ఎమ్మెల్యే

Posted On 2026-04-09 06:13:27

Readmore >
Image 1

తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం

Posted On 2026-04-09 06:00:41

Readmore >
Image 1

“ప్రజాభద్రత–పోలీసు బాధ్యత”

Posted On 2026-04-09 05:56:24

Readmore >