Posted on 2023-12-14 18:20:39
రాచకొండ పోలీస్ కమిషనర్ సుదీర్ బాబు
డైలీ భారత్ ,రాచకొండ: రాచకొండ పరిధిలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠా ను ఎల్ బి నగర్ ఎస్ వో టి పోలీసులు అరెస్ట్ చేసారు..
కోటి రూపాయలు విలువైన 360 కిలోల గంజాయి పట్టుకున్న ఎల్బీ నగర్ ఎస్ వో టి పోలీసులు..
వాహనాల తనిఖీల్లో భాగంగా ఉత్తర్ ప్రదేశ్ కు ట్రాన్స్ఫోర్ట్ చేస్తుండగా పట్టుకున్నాం..
రాజమండ్రి నుండి హైదరాబాద్ మీదుగా ఉత్తర ప్రదేశ్ కి స్మగ్లింగ్ చేస్తున్న ముఠా...
మొత్తం ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసాం..
వాహనాల్లో గంజాయి ని తరలిస్తు ముందు ఒక పైలెట్ వాహనం తో వెళ్తారు..
యూపీ కి చెందిన వికాస్, అబ్రర్, అమిరుద్దీన్ లను అరెస్ట్ చేసాం..
వీరి వద్ద నుండి 360 కేజీ ల గంజాయి, నాలుగు మొబైల్స్, ఒక కారు స్వాదినం చేసుకున్నాం.
డ్రగ్స్, గంజాయి పై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది..
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాల పై స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నాం.
ఎవ్వరు డ్రగ్స్, గంజాయి సప్లే చేసిన కొనుగోలు చేసిన కఠిన చర్యలు తీసుకుంటాము.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >