Posted on 2025-07-12 17:11:09
వరుసగా ఐదవ సంతానంగా ఆడ కూతురు పుట్టడంతో ఘాటుకానికి పాల్పడిన కసాయి తల్లిదండ్రులు
జిల్లాలో కలకలం రేపుతున్న ఘటన..
డైలీభారత్ న్యూస్, నిజామాబాద్:నవమాసాలు మోసి కన్న కూతురిని తల్లి దండ్రులు అమ్మేసిన ఘటన నిజామాబాద్ నగరంలో కలకలం సృష్టించింది. ఐదో సంతానం కావడంతో పోషించే స్థోమత లేదని.. ఏకంగా బిడ్డను గుట్టు చప్పుడు కాకుండా విక్రయించడానికి ప్రయత్నించారు.
వన్ టౌన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ నగరంలోని మిర్చి కాంపౌండ్కు చెందిన ముత్యాలమ్మ, వెంకట్రావులకు ఇప్పటికే నలుగురు సంతానం ఉన్నారు. కాగా.. జూన్ 30న ఐదో సంతానంగా ఆడపిల్ల జన్మనిచ్చింది. దీంతో శిశువును అమ్మకానికి పెట్టారు. స్థానికుల సహాయంతో సోలాపూర్ కు చెందిన వ్యక్తికి రూ. 2 లక్షలకు విక్రయించారు. ఐదు రోజుల క్రితం అమ్మేయగా ఈ విషయం బయటకు పొక్కింది. దీంతో శుక్రవారం రాత్రి స్థానిక సీడీపీవోఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా.. చిన్నారిని రికవరీ చేసి సంరక్షణ గృహానికి తరలించినట్లు తెలిసింది. అంటే అంగట్లో సరుకులా మారిపోయింది. నవమాసాలు మోసి కన్న కూతురిని తల్లి దండ్రులు అమ్మేసిన ఘటన నిజామాబాద్ నగరం లో కలకలం సృష్టించింది. ఐదో సంతానం కావడంతో పోషించే స్థోమత లేదని.. ఏకంగా బిడ్డను బేరం పెట్టారు.
వన్ టౌన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ నగరంలోని మిర్చి కాంపౌండ్కు చెందిన ముత్యాలమ్మ, వెంకట్రావులకు ఇప్పటికే నలుగురు సంతానం ఉన్నారు. కాగా.. జూన్ 30న ఐదో సంతానంగా ఆడపిల్ల జన్మనించింది. దీంతో శిశువును అమ్మకానికి పెట్టారు. స్థానికుల సహాయంతో సోలాపూర్ కు చెందిన వ్యక్తికి రూ. 2 లక్షలకు విక్రయించారు. ఐదు రోజుల క్రితం అమ్మేయగా ఈ విషయం బయటకు పొక్కింది. దీంతో శుక్రవారం రాత్రి స్థానిక సీడీపీవో ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా.. చిన్నారిని రికవరీ చేసి సంరక్షణ గృహానికి తరలించినట్లు తెలిసింది.
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >