Posted on 2025-07-16 19:21:45
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఆర్.బి.వి.ఆర్.ఆర్ హై స్కూల్ లో 2026 2026 సంవత్సరానికి స్కూల్ పార్లమెంట్ సభ్యులను ఎన్నుకున్నారు. దీనిలో స్కూల్ ప్రెసిడెంట్ గా సృష్టి రెడ్డి, సెక్రటర్ గా మణిదీవ్ రెడ్డి, స్కూల్ హెడ్ బాయ్ గా ఆరుష్ మరియు హెడ్ గర్ల్ గా శ్రేయ రెడ్డి లనే ప్రమాణ స్వీకారం చేయించారు. మరియు అన్ని శాఖలకు మంత్రులుగా, డిప్యూటి మంత్రులుగా, సభ్యులుగా ఎన్నుకొని వారిచే ప్రమాణ స్వీకారం చేయించడం జరిగినది. ఈ కార్యక్రమానికి సోసైటీ గౌరవ అధ్యక్షులు ఎ. ప్రవీణ్ రెడ్డి, గౌరవ సెక్రటరి వెంకట రమణా రెడ్డి (రఘు), పాఠశాల చైర్మన్ పి.జగత్ రెడ్డి, హాస్టల్ కమిటీ చైర్మన్ ఎ, అమర్కత్ రెడ్డి, ట్రెజరర్ ఎస్, సాయరెడ్డి జాయింట్ సెక్రటరి ఎ. సుజిత్ రెడ్డి ఈ.సి మెంబర్ దేవేంధర్ రెడ్డి, విద్యాకమిటి సభ్యులు ఉమామహేశ్వర్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సి. వీజా రెడ్డి, అడిషనల్ హెడ్ మాస్టర్ పి.శ్రీనివాస్, మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు, పాఠశాల చైర్మన్ ఎన్నికైన విద్యార్థులు నైతిక విలువలను పెంపోదించుకొని పాఠశాల అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్ళాలాని సూచిస్తూ అభినందనలు తెలిపారు.
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >