Posted on 2025-07-25 09:25:02
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నమ్మదగిన సమాచారం పై సుజాతనగర్ పోలీస్ సుజాతనగర్ లో గల ఐలయ్య కాలనీ నందు గజ్జిమేకల రాములు యొక్క ఇంటి వరండాలో పేకాట ఆడుతున్నారని సమాచారంతో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకు తీసుకొని వారి వద్ద నుండి నగదు Rs 3060 లను ,104 పేక ముక్కలను స్వాధీనం చేసుకొని అట్టి ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ వారిపై కేసు నమోదు చేయడం జరిగింది.పేకాట ఆడుతున్న వ్యక్తులు తుర్కా లింగయ్య,మక్కల అనంతరాములు ఈర్ల రామకృష్ణ,గజ్జిమేకల రాములు
కొరదల క్రిష్ణ ఈ కార్యక్రమంలో సుజాతనగర్ ఎస్ఐ M. రమాదేవి, సిబ్బంది HC B. వెంకటేశ్వర్లు, ARHC సత్యనారాయణ, PC రమేష్, మురళి, బాలకృష్ణ, సీతారామరాజు, Hg లాజర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనుమతి లేని ఫాస్ట్ ఫుడ్ గోదాముపై దాడి చేసిన హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం
Posted On 2026-06-19 12:16:39
Readmore >
దడ పుట్టిస్తున్న థార్ దొంగలు... ఏపీ కి వచ్చిన ఘరానా దొంగలు...
Posted On 2026-06-19 11:14:35
Readmore >
"సిరిసిల్ల లో" టిఆర్ఎస్ "జండా పండగ... కొన్ని ఆసక్తికర పరిణామాలు
Posted On 2026-06-19 08:33:46
Readmore >
అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం
Posted On 2026-06-18 20:52:31
Readmore >
కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-18 20:47:25
Readmore >