Posted on 2025-08-27 12:48:28
డైలీ భారత్, సూర్యాపేట: పెనపహాడ్ మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ పాఠశాల నందు పని చేస్తూ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలు గా ఎంపికైన మారం పవిత్ర ని అభినందించారు. ఈ సందర్భంగా పవిత్ర, మన్మధ రెడ్డి దంపతులను ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఎస్పీ నర్సింహా ఐపీఎస్ సన్మానించి అభినందించారు. నాణ్యమైన విద్యను అందించాలని ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దడంలో నిరంతరం కృషి చేయాలని కోరారు.
ఎస్పీ వెంట స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, CC సందీప్ ఉన్నారు.
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >