Posted on 2023-12-29 10:08:29
డైలీ భారత్, న్యూఢిల్లీ: ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ ధరల పై 8 రూపాయలు తగ్గింపు... ?
2024 సాదారణ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా తగ్గించాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబందించి చమురు కంపెనీలతో సర్కారు చర్చలు జరుపుతున్నారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
పెట్రోల్ డీజిల్ ధరల పై లీటరు కు 8 నుంచి 10 రూపాయలు తగ్గే అవకాశం ఉందని అంచనా.. ఇది ఈ నెలాఖరులోగా అమలులోకి రావచ్చని అంచనా వేస్తున్నారు.
కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
Posted On 2026-06-14 08:30:06
Readmore >
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >