Posted on 2025-10-06 17:07:48
శరీర దానం --వైద్య విద్యాదానం!
అవయవ దానం-- జీవన దానం!
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:మనిషి చనిపోయిన తర్వాత కూడా తిరిగి జీవించవచ్చని దానికోసం ఏం చేయాలి? అనే అంశంపై అవగాహన కల్పించేందుకు అక్టోబర్ 7వ తేదీ మంగళవారం ఉదయం 10:30 గంటలకు పెన్షనర్స్ భవన్, ఇన్కమ్ టాక్స్ ఆఫీస్ ఎదురుగా సుభాష్ నగర్ లో జన విజ్ఞాన వేదిక , తెలంగాణ ఆల్ పెన్షనర్స్& రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ మల్లు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీనికి ఎన్నో సంవత్సరాలుగా అవయవ దానంపై అవగాహన కల్పిస్తున్న ప్రముఖు అవయవ దాన ప్రచారకర్తలు హాజరవుతున్నారు. కావున అవయవదానం, శరీర దానం చేయాల్సిన ఆసక్తి గలవారు ఈ కార్యక్రమానికి హాజరై విజ్ఞాన దాయకమైన ఈ అంశం పై అవగాహన పెంపొందించుకోవడానికి సదస్సుకు రావాల్సిందిగా నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రకటన విడుదల చేసిన వారిలో జన విజ్ఞాన వేదిక నాయకులు నర్రా రామారావు జనవిజ్ఞాన వేదిక. ఈ ప్రకటన విడుదల చేసిన వారిలో జన విజ్ఞాన వేదిక నాయకులు కే రామ్మోహన్రావు, మల్లు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్ ఈవీఎల్ నారాయణ, రామ్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు
తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి
Posted On 2026-07-10 03:55:48
Readmore >
తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్
Posted On 2026-07-09 15:56:35
Readmore >
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >