| Daily భారత్
Logo




విద్యుత్ ప్రమాదాలు కలగకుండా ఉండాలంటే విద్యుత్ పరికరాలకు దూరంగా ఉండాలి

News

Posted on 2025-10-09 16:16:02

Share: Share


విద్యుత్ ప్రమాదాలు కలగకుండా ఉండాలంటే విద్యుత్ పరికరాలకు దూరంగా ఉండాలి

టెక్నికల్ డిఈఈ రమేష్

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు, ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని టెక్నికల్ డిఈఈ అల్జపూర్ రమేష్ సూచించారు. నగరంలోని మాణిక్ భవన్ పాఠశాలలో విద్యుత్ ప్రమాదాలు నివారణ కోసం అవగాహన సదస్సును ఏర్పాటు చేసారు. దీనికి ఆయన ముఖ్య అతిథి గా హాజరై మాట్లాడారు. వానలు కురుస్తున్నపుడు స్థంబాలను తాకరాదని, సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి మాట్లాడకూడదని సూచించారు. విద్యుత్ ను అవసరం మేరకే ఉపయోగించుకోవాలని, దానితో చెలగాటం ఆడితే ప్రాణాలకే ప్రమాదం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏడిఈ చంద్రశేఖర్, డి 1 ఏఈ నగేష్, విద్యార్థులు పాల్గొన్నారు.

Image 1

తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్

Posted On 2026-07-09 15:56:35

Readmore >
Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >