Posted on 2025-10-12 18:48:54
టెలికం బోర్డు మెంబర్ బైండ్ల కుమార్
డైలీ భారత్ న్యూస్, పఠాన్ చెరు: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో, ఆదివారం పటాన్చెరు పట్టణంలోని అంబేడ్కర్ కాలనీ, అంగన్వాడి కేంద్రం వద్ద పాల్గొని చిన్నారులకు టెలికం బోర్డు మెంబర్ బైండ్ల కుమార్ పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ, ఐదు సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి. పోలియో రహిత భారతదేశం నిర్మించడమే భారత ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యం మని అందరి బాధ్యత ఎన్ని పనులున్నప్పటికీ తల్లిదండ్రులు కచ్చితంగా ఈ యొక్క కేంద్రాలను సందర్శించి మీ పిల్లలకు పల్స్ పోలియో వేయించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమం లో అంగన్వాడీ టీచర్,ఆశా వర్కర్ పాల్గొన్నారు.
తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్
Posted On 2026-07-09 15:56:35
Readmore >
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >