Posted on 2025-10-12 19:25:50
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:పర్యావరణ పరిరక్షణ కొరకు తన వంతు బాధ్యతగా కృషి చేస్తూ వాక్ ఫర్ ట్రీస్ కాన్సెప్ట్ తో గత మూడు సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ప్రతిరోజు మొక్కలు నాటుతున్న చిరంజీవి విశ్వామిత్ర చౌహాన్ ప్రతిరోజు మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆర్టిఐ యాక్ట్ 2025 లీగల్ ప్రొటెక్షన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలు సాయబానుతో కలిసి 1228వ మొక్కగా తైవాన్ మామిడి మొక్కలు నాటారు విశ్వామిత్ర చౌహాన్ ఇటీవల అతి చిన్న వయసు నుండి ప్రతిరోజు మొక్కలు నాటుతున్న చిన్నారిగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకోవడం విశేషం
ఈ సందర్భంగా సాయిబాను మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ వాతావరణ సమతుల్యత కొరకు ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలని చిన్నారులకు వారి తల్లిదండ్రులు చిన్నప్పటినుండే మొక్కల పట్ల అవగాహన కలిగించి మొక్కలు నాటే విధంగా వారిని ప్రేరేపించాలని అన్నారు మొక్కలు నాటి స్వచ్ఛమైన ప్రాణవాయువు కొరకు మరియు ఆరోగ్యవంతమైన సమాజం కోసం కృషి చేయాలన్నారు
తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్
Posted On 2026-07-09 15:56:35
Readmore >
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >