Posted on 2025-10-13 12:44:53
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: ప్రముఖ సర్వేయర్ తిరుమల శెట్టి (సర్వే) వెంకటేశ్వరరావు ఇటీవల మరణించారు.పాల్వంచ మునిసిపాలిటీ పరిధిలోని కాంట్రాక్టర్స్ కాలనీలో సోమవారం ఆయన దశదినకర్మల సందర్భంగా రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్,డి సి ఎం ఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పాల్గొని సర్వేయర్ కుమారుడు రవిశ్రీ తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి, సంతాపం,ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న సకినాల రాము తదితరులు పాల్గొన్నారు.
తర్వాత పాల్వంచ మండలం పరిధిలోని జగన్నాధపురం గ్రామంలో మంద సత్యనారాయణ మనమడు చిరంజీవి సుశాంత్(4సం//) అనారోగ్యంతో మరణించాడు.వారి కుటుంబానికి డిసిఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు ప్రగాఢ సానుభూతి సంతాపం తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న గౌడ్,దంతోజు కామాచారి,బాలాజీ నాయక్,జలగం వెంకటేశ్వర్లు,వీసం కృష్ణ ప్రసాద్,పాటి ధనమూర్తి,గాలం వెంకన్న,బానోతు లక్ష్మణ్,కాట్రేగుల నరసింహారావు,కొమరయ్య తదితరులు పాల్గొన్నారు.
తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్
Posted On 2026-07-09 15:56:35
Readmore >
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >