Posted on 2025-10-13 12:47:08
డి ఆర్ డి ఏ, మెప్మా అధికారుల లోపాయికారి ఒప్పందం వల్లే ముగ్గురికి మాత్రమే కుట్టడానికి అనుమతి ఇవ్వడం అన్యాయం..
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ప్రభుత్వ అనుమతుల ప్రకారం నిరుపేద మహిళలకు జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు సంబంధించిన స్కూల్ యూనిఫామ్ లను కుట్టి ఇవ్వడానికి ఆసక్తి గల మహిళల నుండి డిఆర్డిఏ శాఖ 80 వేల నుంచి లక్ష వరకు దుస్తులను కుట్టడానికి మహిళలకు జీవనోపాధి ఇచ్చేందుకు మహిళలకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం చెప్తున్నా నిజామాబాద్ లో మాత్రం డిఆర్డిఏ, మెప్మా అధికారుల నిర్లక్ష్యం వల్ల కేవలం ఇద్దరూ ముగ్గురికి అంగన్వాడీ విద్యార్థులకు దుస్తులను కుట్టడానికి లోపాయికర ఒప్పందం కుదుర్చుకున్నారని అనుమానం కలుగుతుందని వారు ఆరోపించారు. బాధిత మహిళలు కలెక్టరేట్ వద్ద సోమవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజావాణిలో వారు ఫిర్యాదు చేశారు. అందరికీ అవకాశం కల్పించాలని, డి ఆర్ డి ఏ అధికారుల వద్దకు తాము యూనిఫామ్ దుస్తులు కుడుతామని అడగగా మెప్మా అధికారులకు అడగాలని అది వారికే వర్తిస్తుందని ఒకరిపై ఒకరు చెప్పుకుంటున్నారు తప్ప తమకు మాత్రం జీవనోపాధి కల్పించడం లేదని ఫిర్యాదు చేశారు. తమకు తక్షణమే అధికారులు చేపట్టాలని, అలాగే జీవనోపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.
తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్
Posted On 2026-07-09 15:56:35
Readmore >
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >